20 October 2018

ఫిరాయింపు నేతకు ప్రజలు బుద్ధిచెబుతారు.. https://ift.tt/2IIWO7S

విజయనగరంః అభివృద్ధి పేరుతో పార్టీ ఫిరాయించిన బొబ్బిలి రాజులకు రాబోయే ఎన్నికల్లో బొబ్బిలి నియోజకవర్గం ప్రజలు  ఓటుతో బుద్ధి చెబుతారని వైయస్‌ఆర్‌సీపీ నేత మజ్జి శ్రీనివాస్‌ అన్నారు. అభివృద్ధి పేరుతో ప్రజలను మోసగించిన  మంత్రి సుజయ్‌ కృష్ణ రంగారావుపై  ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారన్నారు. బొబ్బిలిలో వైయస్‌ జగన్‌ బహిరంగ సభకు వచ్చిన ప్రజా స్పందన

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2IIWO7S
via IFTTT October 20, 2018 at 05:37PM

No comments:

Post a Comment