మరో రెండురోజుల్లో ఏజెన్సీలోకి వైయస్ జగన్ ప్రజా సంకల్పయాత్ర మళ్లీ రాజన్న పాలన రాబోతుంది..వైయస్ఆర్సీపీ నేత పరిక్షిత్ రాజువిజయనగరంః రెండు రోజుల్లో వైయస్ జగన్ ప్రజా సంకల్పయాత్ర అరకు నియోజకవర్గంలోకి ప్రవేశింపబోతుందని వైయస్ఆర్సీపీ అరకు పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షులు పరిక్షిత్ రాజు అన్నారు. జగన్మోహన్ రెడ్డి కోసం గిరిజనులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారన్నారు. ఏజెన్సీలో వైద్య సదుపాయాలు
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2CVOCBg
via IFTTT October 20, 2018 at 06:05PM
No comments:
Post a Comment