బొబ్బిలిలో వైయస్ఆర్సీపీ జెండాలు రెపరెపలు..విజయనగరంః బొబ్బిలి పట్టణం వైయస్ఆర్సీపీ ప్లెక్సీలు,జెండాలతో కళకళలాడుతోంది. మరికొద్దిక్షణాల్లో వైయస్ జగన్ భారీ బహిరంగ సభ జరుగనుంది.ఉదయం నుంచే ప్రజలు నలుమూలల నుంచి సభాస్థలికి చేరుకుంటున్నారు.జననేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రసంగం కోసం ప్రజలంతా ఎదురుచూస్తున్నారు. బొబ్బిలి నియోజకవర్గంలో సమస్యలను ప్రజలు,వైయస్ఆర్సీపీ నాయకులు వైయస్ జగన్ దృష్టికి తీసుకెళ్ళారు.ప్రధానంగా చక్కెర కార్మాగారాలు,
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2CPBAFu
via IFTTT October 17, 2018 at 09:02PM
No comments:
Post a Comment