కర్నూలు: రైతులకు అన్యాయం జరిగితే సహించేది లేదని వైయస్ఆర్సీపీ నాయకుడు శిల్పా చక్రపాణిరెడ్డి హెచ్చరించారు. వీబీఆర్ ఆయకట్టు పరిధిలోని రబీ పంటలకు నీరు ఇవ్వాలని కోరుతూ, వీబీఆర్ నుంచి నీటి విడుదల నిలుపుదల చేయాలని కోరుతూ వైయస్ఆర్సీపీ ఆధ్వర్యంలో శనివారం భారీ ధర్నా కార్యక్రమం తలపెట్టినట్లు పార్టీ నంద్యాల పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు శిల్పా చక్రపాణిరెడ్డి
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2AhJ6q7
via IFTTT October 19, 2018 at 09:20PM
No comments:
Post a Comment