విజయనగరంః చంద్రబాబుకు ప్రచార్భాటమే తప్ప తుపాన్ బాధితులను ఆదుకునే చిత్తశుద్ధి లేదని వైయస్ఆర్సీపీ సీనియర్ నేత భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో సాయం అందక బాధితులు తిరుగుబాటు చేస్తుంటే ఆ నెపాన్ని వైయస్ఆర్సీపీపై నెట్టడం తప్పుబట్టారు. చంద్రబాబు నాయుడు నిర్లక్ష్యధోరణి, అసమర్థతకు ఈ ఆరోపణలకు నిదర్శనమన్నారు. విఫలమైన ప్రతీసారి సాకులు వెతుక్కోవడం
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2Afit5c
via IFTTT October 17, 2018 at 05:20PM
No comments:
Post a Comment