17 October 2018

జననేతకు రుణపడి ఉన్నాం.. https://ift.tt/2AegL3X

విజయనగరంః ప్రజా సంకల్పయాత్రలో సీపీఎస్‌ ఉద్యోగులు కలిసి వైయస్‌ జగన్‌ను కృతజ్ఞతలు తెలిపారు. అధికారంలోకి వచ్చిన ఏడు రోజులకే సీపీఎస్‌ విధానాన్ని రద్దు చేస్తానని వైయస్‌ జగన్‌ ఇచ్చిన స్పష్టమైన హామీ పట్ల ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు. 4 లక్షల పైచిలుకు ఉద్యోగులు వైయస్‌ జగన్‌ను రుణపడి ఉన్నారన్నారు. టీడీపీ ప్రభుత్వం కమిటీ వేసిందని

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2AegL3X
via IFTTT October 17, 2018 at 05:38PM

No comments:

Post a Comment