16 October 2018

ప్రారంభమైన 287వ రోజు నాటి ప్రజా సంకల్పయాత్ర https://ift.tt/2ElhrbW

విజయనగరంః ప్రతిపక్ష నాయకులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర బొబ్బిలి నియోజకవర్గంలో కొనసాగుతోంది.  287వ రోజు నాటి పాదయాత్ర కొద్ది సేపటి క్రితం ప్రారంభమైంది. లక్ష్మిపురం క్రాస్‌ నుంచి ప్రారంభమైన పాదయాత్రకు ప్రజలు భారీసంఖ్యలో ఘన స్వాగతం పలుకుతున్నారు. దారిపొడవునా జననేత కోసం ప్రజలు బారులు తీరారు. సమస్యలు చెప్పుకోవడానికి, రాజన్న బిడ్డను చూడడానికి ఎదురుచూస్తున్నారు.

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2ElhrbW
via IFTTT October 16, 2018 at 04:34PM

No comments:

Post a Comment