- కాపు కార్పొరేషన్కు రూ. 10 వేల కోట్లు ఇస్తామనడంపై హర్షం- కాపులంతా వైయస్ జగన్ వెంటే ఉంటామని ప్రకటనవిశాఖ: కాపు సంక్షేమానికి కృషి చేస్తామన్న వైయస్ జగన్ హామీపై ఆ వర్గం ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. బుధవారం ప్రజా సంకల్ప యాత్రలో పలువురు కాపు నేతలు వైయస్ జగన్ను కలిసి మద్దతు తెలిపారు.
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2xlO7vZ
via IFTTT September 19, 2018 at 08:40PM
No comments:
Post a Comment