గుంటూరు: ఈ నెల 13వ తేదీ గుంటూరు జిల్లా గురజాలలోని అక్రమ క్వారీలను పరిశీలించేందుకు వైయస్ఆర్సీపీ నిజ నిర్ధారణ కమిటీ పర్యటించనుంది. పిడుగురాళ్ల, దాచేపల్లిలో నిర్వహిస్తున్న అక్రమ క్వారీలను వైయస్ఆర్సీపీ నిజనిర్ధారణ కమిటీ పరిశీలిస్తుందని వైయస్ఆర్సీపీ గురజాల సమన్వయకర్త కాసు మహేష్రెడ్డి తెలిపారు. అయితే నిజనిర్ధారణ కమిటీని అడ్డుకునేందుకు టీడీపీ నాయకులు పోలీసులతో నోటీసులు జారీ
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2w0U93u
via IFTTT August 13, 2018 at 12:43AM
No comments:
Post a Comment