10 August 2018

పోలీసుల అండతో పల్లె రఘునాథ్‌రెడ్డి దౌర్జన్యం https://ift.tt/2vy7sZT

అనంతపురం:  పోలీసుల అండతో రఘునాథ్‌రెడ్డి దౌర్జన్యానికి పాల్పడటం బాధాకరమన్నారు. పల్లె రఘునాథ్‌రెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలని నదీం అహ్మద్‌ డిమాండు చేశారు.  వైయస్‌ఆర్‌సీపీ నేత నదీం అహ్మద్‌ భూముల్లో చీఫ్‌ విప్‌ పల్లె రఘునాథ్‌రెడ్డి వర్గీయులు దౌర్జన్యం చేస్తున్నారు. ఆలమూరు వద్ద 206 ఎకరాలు పల్లె రఘునాథ్‌రెడ్డి కొనుగోలు చేశారు. ఈ భూమిపై కోర్టులో వివాదం

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2vy7sZT
via IFTTT August 10, 2018 at 10:42PM

No comments:

Post a Comment