9 August 2018

కేంద్రం మెడలు వంచే సత్తా వైయస్‌ జగన్‌కే ఉంది https://ift.tt/2vMJ3yQ

గుంటూరు: ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అనే నినాదంతో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అనేక పోరాటాలు చేసిందని ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అన్నారు. ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌ హోదా సాధన కోసం దీక్షలు, ధర్నాలు, బంద్‌లు, యువభేరీలు చేపట్టి ప్రజలందరిలో చైతన్యం తీసుకొచ్చారన్నారు. గుంటూరులో జరిగిన వంచనపై గర్జన దీక్షలో గౌరు చరితారెడ్డి పాల్గొని మాట్లాడుతూ..

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2vMJ3yQ
via IFTTT August 09, 2018 at 08:49PM

No comments:

Post a Comment