6 August 2018

అన్న సీఎం అయితేనే బతుకులు బాగుపడతాయి https://ift.tt/2vlawZ2

తూర్పుగోదావరి: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయితేనే తమ కష్టాలు తీరుతాయని ప్రజలంతా విశ్వసిస్తున్నారని పార్టీ ప్రత్తిపాడు నియోజకవర్గ సమన్వయకర్త పర్వతప్రసాద్‌ అన్నారు. వైయస్‌ జగన్‌ చేపట్టిన ప్రజా సంకల్పయాత్రకు నియోజకవర్గ ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారన్నారు. రైతులు, వృద్ధులు అనేక సమస్యలతో సతమతమవుతున్నారని, వారి సమస్యలను జననేతకు చెప్పుకునేందుకు పెద్ద సంఖ్యలో

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2vlawZ2
via IFTTT August 06, 2018 at 06:46PM

No comments:

Post a Comment