20 August 2018

జగనన్న వస్తేనే జాబులొస్తాయి https://ift.tt/2PpBU0K

విశాఖ: వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ముఖ్యమంత్రి అయితేనే ఉద్యోగాలు వస్తాయని నర్సింగ్‌ విద్యార్థులు పేర్కొన్నారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా సోమవారం ధర్మసాగరం క్రాస్‌ వద్ద నర్సీంగ్‌ విద్యార్థులు వైయస్‌ జగన్‌ను కలిసి తమ బాధలు చెప్పుకున్నారు. 2014 ఎన్నికల్లో చంద్రబాబు మాటలు నమ్మి మోసపోయామని వాపోయారు. బాబు వస్తే జాబు వస్తుందని నమ్మించి..తన

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2PpBU0K
via IFTTT August 20, 2018 at 05:39PM

No comments:

Post a Comment