9 August 2018

టీడీపీ ఎంపీలు రాజీనామా చేసి ఉంటే హోదా వ‌చ్చేది కాదా? https://ift.tt/2ORXEBQ

గుంటూరు :  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీల‌తో పాటు టీడీపీ ఎంపీలు కూడా రాజీనామా చేసి ఉంటే కేంద్రం దిగివ‌చ్చి ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇచ్చేద‌ని వైయ‌స్ఆర్‌సీపీ అధికార ప్ర‌తినిధి అంబ‌టి రాంబాబు పేర్కొన్నారు. గుంటూరు దీక్ష‌లో ఆయ‌న మాట్లాడుతూ..ఐదు, పది కాదు ఏకంగా 15 ఏళ్ల పాటు ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా తీసుకొస్తామన్న వాళ్లు

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2ORXEBQ
via IFTTT August 09, 2018 at 10:40PM

No comments:

Post a Comment