గతంలో సిద్దరామయ్య గాని, యడ్యూరప్ప గాని తమ ప్రమాణ స్వీకార సమయంలో పిలిచిన అతిధులకు సంబంధించిన ఖర్చులేమి గవర్నమెంటు నుంచి పెట్టించలేదు. కాంగ్రెస్, జేడీఎస్ కలిసి ఏర్పాటు చేసిన కర్ణాటక ప్రభుత్వంలో ప్రజల సొమ్మును జల్సారాయుళ్ల పాలు చేస్తున్నారు. నిజానికి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్న పార్టీలు తాము పిలుచుకున్న అతిధులకు అయ్యే ఖర్చులను పార్టీ తరపునే భరించాలి. కానీ టీడీపీ లాంటి
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2Oqoikf
via IFTTT August 10, 2018 at 08:36PM
No comments:
Post a Comment