6 August 2018

శ్రీశాంతి ఆశ్రమం క్రాస్‌కు చేరుకున్న వైయ‌స్ జ‌గ‌న్‌ https://ift.tt/2OK6ykR

తూర్పు గోదావ‌రి: ప‌్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో భాగంగా వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి శ్రీశాంతి ఆశ్రమం క్రాస్‌కు చేరుకున్నారు. ఈ సంద‌ర్భంగా ప‌లువురు రైతులు వైయ‌స్ జ‌గ‌న్‌ను క‌లిసి త‌మ స‌మ‌స్య‌లు చెప్పుకుంటున్నారు. వారి నుంచి విన‌తులు స్వీక‌రించిన జ‌న‌నేత మ‌నంద‌రి ప్ర‌భుత్వం త్వ‌ర‌లోనే వ‌స్తుంద‌ని భ‌రోసా క‌ల్పిస్తున్నారు.

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2OK6ykR
via IFTTT August 06, 2018 at 09:43PM

No comments:

Post a Comment