విశాఖపట్నం: దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి అంటే అభిమానం..వైయస్ జగన్ అంటే ప్రాణమని అందుకే సంకల్పయాత్రలో పాల్గొంటున్నానని కృష్ణా జిల్లా గుడివాడకు చెందిన దివ్యాంగుడు ఎస్కే అజీమ్ తెలిపారు. మే 7న వైయస్ఆర్సీపీ నేత కొడాలి నాని ఆధ్వర్యంలో జగనన్న సంకల్ప యాత్ర జరిగిందని, మరుసటి రోజు నుంచి వైయస్ జగన్మోహన్రెడ్డితో పాదయాత్రలో కొనసాగుతున్నానని చెప్పారు.
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2OFjQy9
via IFTTT August 16, 2018 at 06:53PM
No comments:
Post a Comment