13 August 2018

ఆంధ్ర రాష్ట్రంలో ప్రజాస్వామ్యమే లేదు https://ift.tt/2nxerh9

గుంటూరు: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ప్రజాస్వామ్యమే లేదని వైయస్‌ఆర్‌సీపీ సీనియర్‌ నాయకులు బొత్స సత్యనారాయణ విమర్శించారు.  గుంటూరు జిల్లా గురజాలలో అక్రమ మైనింగ్‌ పరిశీలించేందుకు వెళ్తున్న వైయస్‌ఆర్‌సీపీ నిజనిర్ధారణ కమిటీని, బొత్స సత్యనారాయణను కాజా టోల్‌ గేట్‌ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. దుగ్గిరాల పోలీసు స్టేషన్‌ తరలించేందుకు పోలీసులు ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా బొత్స సత్యనారాయణ

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2nxerh9
via IFTTT August 13, 2018 at 04:44PM

No comments:

Post a Comment