9 August 2018

ప్రత్యేక హోదా దోషి బీజేపీ, టీడీపీలు https://ift.tt/2nqajjc

వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డిగుంటూరు: ప్రత్యేక హోదా దోషులు చంద్రబాబు, నరేంద్రమోడీనే అని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి అన్నారు. నాలుగేళ్లుగా బీజేపీతో అంటకాగిన తెలుగుదేశం పార్టీ ఇవాళ యూటర్న్‌ తీసుకొని హోదా ఇవ్వాలని డిమాండ్‌ చేయడం హాస్యాస్పదం. ప్రత్యేక హోదా కోసం నాలుగేళ్లుగా రెండు ప్రభుత్వాలతో పోరాడుతున్న ఏకైక నాయకుడు

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2nqajjc
via IFTTT August 09, 2018 at 08:18PM

No comments:

Post a Comment