విశాఖ: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా కొద్దిసేపటి క్రితమే వైయస్ జగన్ బయ్యపురెడ్డిపాలెం చేరుకున్నారు. వర్షంలోనే జననేత పాదయాత్రను కొనసాగిస్తున్నారు. గ్రామ గ్రామాన ప్రజలు తమ బాధలు రాజన్న బిడ్డకు చెప్పుకొని స్వాంతన పొందుతున్నారు.
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2nMKWYQ
via IFTTT August 18, 2018 at 05:55PM
No comments:
Post a Comment