19 August 2018

నిరసన సభకు రావాలని జననేతకు ఆహ్వానం https://ift.tt/2N4xlqI

విశాఖపట్నం: సెప్టెంబర్‌ 1వ తేదీన విజయవాడ కేంద్రంగా నిర్వహించనున్న ధర్నా, సీపీఎస్‌ నిరసన సభకు హాజరుకావాలని సీపీఎస్‌ విధానం వల్ల నష్టపోతున్న ఉద్యోగులంతా వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ఆహ్వానించారు. టీడీపీ పాలనలో తాము ఇబ్బందులు పడుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్‌ లేకుండా సీపీఎస్‌ విధానాన్ని అమలు చేశారన్నారు. ఉద్యోగులంతా ఏకతాటిపై చేస్తున్న

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2N4xlqI
via IFTTT August 19, 2018 at 08:39PM

No comments:

Post a Comment