19 August 2018

చిరు చినుకుల్లో సాగుతున్న పాదయాత్ర https://ift.tt/2MX8bdS

విశాఖపట్నం: చిరు చినుకుల్లో ప్రజా సంకల్పయాత్ర కొనసాగుతోంది. నర్సీపట్నం నుంచి 240వ రోజు పాదయాత్రను ప్రారంభించిన వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సుబ్బరాయుడుపాలెం చేరుకుంది. చిరుజల్లులు కురుస్తున్నా.. ప్రజల సమస్యలు తెలుసుకుంటూ జననేత ముందుకు సాగుతున్నారు. వర్షంలోనూ వైయస్‌ జగన్‌ను కలుసుకునేందుకు వేలాదిగా ప్రజలు తరలివచ్చారు.  

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2MX8bdS
via IFTTT August 19, 2018 at 08:14PM

No comments:

Post a Comment