16 August 2018

మైదాన ప్రాంతంలో మినీ ఐటీడీఏ ఏర్పాటు చేయాలి https://ift.tt/2Ms4KP9

విశాఖ: మైదాన ప్రాంతంలో మినీ ఐటీడీఏ ఏర్పాటు చేయాలని గిరిజనులు వైయస్‌ జగన్‌ను కోరారు. ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు పాదయాత్రగా బయలుదేరిన వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని అన్ని వర్గాల ప్రజలు కలిసి తమ సమస్యలు చెప్పుకుంటున్నారు. 238వ రోజు ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా వైయస్‌ జగన్‌ను గోలుగొండ, నాతవరం మండలాలకు చెందిన గిరిజనులు ములపూడి వద్ద

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2Ms4KP9
via IFTTT August 16, 2018 at 05:24PM

No comments:

Post a Comment