13 August 2018

నిజాలను ఎవరూ అణచివేయలేరు https://ift.tt/2MmrbVW

గుంటూరు: నిజాలను ఎవరూ అణచివేయలేరని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే డాక్టర్‌ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు. టీడీపీ ఎమ్మెల్యేలు అవినీతి, అక్రమాలకు పాల్పడటానికి చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్‌ కారణమని, వారే దగ్గరుండి ప్రోత్సహిస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఎమ్మెల్యేను పోలీసులు గృహ నిర్భందం చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇవాళ అధికారం చేతిలో ఉందని ఇష్టారాజ్యంగా

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2MmrbVW
via IFTTT August 13, 2018 at 05:19PM

No comments:

Post a Comment