అనంతపురం : టీడీపీ ఎమ్మెల్యే సూరి అవినీతికి నిరసనగా అనంతపురం జిల్లా ధర్మవరం మున్సిపాలిటీ వైయస్ఆర్సీపీ కౌన్సిలర్ నారాయణ రెడ్డి తహశీల్దార్ కార్యాలయం వద్ద 48 గంటల నిరాహార దీక్ష చేపట్టారు. టీడీపీ నేతల ఆగడాలకు అడ్డూఅదుపూ లేకుండా పోతోందనీ, తమపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని నారాయణ రెడ్డి మండిపడ్డారు. టీడీపీ ఎమ్మెల్యే వరదాపురం
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2MlNOus
via IFTTT August 16, 2018 at 06:45PM
No comments:
Post a Comment