నేదురుమల్లి రాంకుమార్రెడ్డినెల్లూరు: రాష్ట్రానికి వైయస్ జగన్ నాయకత్వం అవసరమని నేదురుమల్లి రాంకుమార్రెడ్డి పేర్కొన్నారు. నెల్లూరులో శనివారం ఆయన తన అనుచరులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సెప్టెంబర్లో వైయస్ఆర్సీపీలో చేరాలని నిర్ణయం తీసుకున్నట్లు రాంకుమార్రెడ్డి తెలిపారు.
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2MAtQeE
via IFTTT August 18, 2018 at 08:52PM
No comments:
Post a Comment