– మధ్యాహ్న భోజన పథకం కార్మికుల అరెస్టు దుర్మార్గం– 85 వేల మంది కార్మికులను తొలగించడం దారుణం– వైయస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చాక మిడ్ డే మిల్ కార్మికులకు రూ.10 వేల వేతనంవిజయవాడ: విద్యార్థులకు మధ్యాహ్నం భోజనం పెట్టే కార్మికులపై చంద్రబాబు ప్రభుత్వం ఇంత దారుణంగా వ్యవహరించడం బాధాకరమని వైయస్ఆర్సీపీ ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు గౌతంరెడ్డి పేర్కొన్నారు.
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2LUiDpO
via IFTTT August 06, 2018 at 09:32PM
No comments:
Post a Comment