అమరావతి: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా 72వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. విశాఖ జిల్లాలో ప్రజా సంకల్ప యాత్ర నిర్వహిస్తున్న వైయస్ జగన్ అక్కడ నిర్వహించిన వేడుకల్లో పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. హైదరాబాద్లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో సీనియర్ నాయకులు, ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డివెంకటేశ్వర్లు జెండాను ఆవిష్కరించారు. ఏపీ
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2KTZ7V9
via IFTTT August 15, 2018 at 04:53PM
No comments:
Post a Comment