జననేత ఎదుట కన్నీరు పెట్టుకున్న రైతులువిశాఖ: వడ్డీల మీద వడ్డీలు కట్టలేకపోతున్నామని, మాకు న్యాయం చేయండి సారూ అని నర్సీపట్నం నియోజకవర్గ రైతులు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ను కలిసి కన్నీరుపెట్టుకున్నారు. నర్సీపట్నం నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్న జననేతను రైతులు కలిసి వారి సమస్యలు వివరించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. భూమి కాగితాలు
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2KkOEqx
via IFTTT August 18, 2018 at 06:12PM
No comments:
Post a Comment