గుంటూరు: వైయస్ఆర్సీపీని బలహీన పరిచేందుకు మాజీ ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డిని కాంగ్రెస్లో చేర్పించింది చంద్రబాబే అని ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. గుంటూరులో నిర్వహించిన వంచనపై గర్జన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. చంద్రబాబు, నరేంద్రమోడీ ఇద్దరూ కూడా ఏపీ ప్రజలను నమ్మించి మోసం చేయడంతో ఈ కార్యక్రమాన్ని నయవంచనపై గర్జనగా నామకరణం చేశామన్నారు. తిరుపతి వెంకన్న సాక్షిగా
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2KDPkm7
via IFTTT August 09, 2018 at 08:42PM
No comments:
Post a Comment