అమరావతి: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి వద్దకు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ ఉన్నతస్థాయి బృందం సోమవారం వెళ్లింది. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఓ ప్రకటన వెలుబడింది. ఇటీవల కరుణానిధి తీవ్ర అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్య
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2KB58G2
via IFTTT August 06, 2018 at 10:02PM
No comments:
Post a Comment