17 August 2018

ప్రజలను మాటలతో మభ్యపెట్టడం దారుణం https://ift.tt/2BiV8lt

  16–08–2018, గురువారంములగపూడి శివారు, విశాఖపట్నం జిల్లాఈ రోజు పాదయాత్రలో గిరిపుత్రుల ఘోష విన్నాను. విధి వంచితుల ఆవేదన తెలుసుకున్నాను. పల్లెల్లో పచ్చబాబుల అవినీతి చరిత్రను చూశాను. నాతవరం మండలం మన్యపురెట్ల గ్రామస్తులు ఈ రోజు నన్ను కలిశారు. వాళ్లు చెప్పిన మాటలు ఆశ్చర్యం కలిగించాయి. ఈ ఒక్క ఊళ్లోనే దాదాపు వంద మరుగుదొడ్ల డబ్బులు టీడీపీ

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2BiV8lt
via IFTTT August 17, 2018 at 02:37PM

No comments:

Post a Comment