విశాఖ: ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు వైయస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రకు ఆగస్టు 15వ తేదీన విరామం ప్రకటించినట్లు వైయస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి తలశీల రఘురాం తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైయస్ జగన్ విశాఖ జిల్లాలో స్వాతంత్ర దిన వేడుకల్లో పాల్గొంటారని ఆయన చెప్పారు. నర్సీపట్నం నియోజకవర్గంలో నాతవరం మండలంలోని
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2B8W9fM
via IFTTT August 14, 2018 at 11:48PM
No comments:
Post a Comment