6 August 2018

దుర్గగుడి పవిత్రను దెబ్బతీస్తున్న పాలకమండలి https://ift.tt/2AKernl

విజయవాడ: దుర్గగుడి పవిత్రతను దెబ్బ తీసేందుకు పాలక మండలి కంకణం కట్టుకుందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి వెల్లంపల్లి శ్రీనివాసులు ధ్వజమెత్తారు. అమ్మవారి చీర మాయమై 24 గంటలు గడుస్తున్నా ప్రభుత్వం ఇప్పటి వరకు స్పందించకపోవడం దారుణమన్నారు. ఆలయ ధర్మకర్తే తీశారని ఆధారాలున్నా అధికారులు వెనకేసుకు రావడం సిగ్గుచేటన్నారు. ఆలయ అధికారులు, పాలక మండలి

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2AKernl
via IFTTT August 06, 2018 at 07:06PM

No comments:

Post a Comment