16 August 2018

య‌ర్ర‌వ‌రం జంక్ష‌న్ నుంచి 238వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం https://ift.tt/2nE9NhA

విశాఖ‌: ప్రజాసంకల్పయాత్రలో భాగంగా వైయ‌స్ఆర్‌సీపీ  అధ్యక్షులు వైయ‌స్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన పాదయాత్ర 238వ రోజు గురువారం ఉదయం విశాఖపట్నం జిల్లా నాతవరం మండలం డి. ఎర్రవరం నుంచి ప్రారంభమైంది. అక్కడ నుంచి ఎరకంపేట క్రాస్‌ మీదుగా ముల్గపుడి వరకు పాదయాత్ర కొనసాగనుంది. రాత్రికి జననేత అక్కడే బస చేస్తారు. వైయ‌స్‌ జగన్‌ పాదయాత్ర సాగుతున్న

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2nE9NhA
via IFTTT August 16, 2018 at 02:45PM

No comments:

Post a Comment