12 August 2018

తుని నుంచి 235వ రోజు ప్ర‌జా సంక‌ల్ప యాత్ర ప్రారంభం https://ift.tt/2nup6cn

తూర్పు గోదావ‌రి: జననేత, వైయ‌స్ఆర్‌ సీపీ అధ్యక్షులు వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర తూర్పు గోదావ‌రి జిల్లాలో విజ‌య‌వంతంగా కొన‌సాగుతోంది. ఆదివారం ఉద‌యం 235వ రోజు ప్ర‌జా సంక‌ల్ప యాత్ర తుని ప‌ట్ట‌ణం నుంచి ప్రారంభ‌మైంది. వేలాది మంది జ‌నం వెంట రాగ జ‌న‌నేత త‌న పాద‌యాత్ర‌ను మొద‌లుపెట్టారు. రాజ‌న్న బిడ్డ రాకతో

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2nup6cn
via IFTTT August 12, 2018 at 03:43PM

No comments:

Post a Comment