11 August 2018

234వ రోజు పాదయాత్ర ప్రారంభం https://ift.tt/2w5YcvF

తూర్పుగోదావరి: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర 234వ రోజు తూర్పుగోదావరి జిల్లా రౌతులపూడి మండలం డీజేపురం నుంచి ప్రారంభమైంది. శిబిరం నుంచి బయటకు వచ్చిన వైయస్‌ జగన్‌కు రౌతులపూడి ప్రజల ఘనస్వాగతం పలికారు. రౌతులపూడి నుంచి తుని మండలంలోని కొత్త వేలంపేట, సీతయ్యపేట, లోవకొత్తూరు, తల్లూరు జంక్షన్, జగన్నాథగిరి

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2w5YcvF
via IFTTT August 11, 2018 at 05:56PM

No comments:

Post a Comment