విశాఖ: ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ఈ నెల 14వ తేదీ విశాఖలోకి అడుగుపెడుతుందని పార్టీ ప్రధాన కార్యదర్శి తలశీల రఘురామ్, గుడివాడ అమర్నాథ్ తెలిపారు. నర్సీపట్నం నియోజకవర్గంలోని గన్నవరం మెట్టు నుంచి జిల్లాలో ప్రజా సంకల్పయాత్ర మొదలు కానుంది.
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2B4DZvD
via IFTTT August 12, 2018 at 08:01PM
No comments:
Post a Comment