19 August 2018

జననేతను కలిసి 108, 104 ఉద్యోగులు https://ift.tt/2nP1oYA

విశాఖపట్నం: చంద్రబాబు పాలనలో ఇబ్బందులు పడుతున్నామని 108, 104 ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. నర్సీపట్నం నియోజకవర్గంలో పెద్దబొడ్డేపల్లి వద్ద వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసిన ఉద్యోగులు వారి సమస్యలపై వినతిపత్రం అందజేశారు. దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో తమకు మేలు జరిగిందని, చంద్రబాబు వచ్చాక కష్టాలు పడుతున్నామన్నారు. అదే

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2nP1oYA
via IFTTT August 19, 2018 at 08:16PM

No comments:

Post a Comment