5 July 2018

వెలంపాలెంలో జ‌న‌నేత‌కు ఘ‌న స్వాగ‌తం https://ift.tt/2zlWkDV

 తూర్పు గోదావ‌రి: ప‌్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో భాగంగా వైయ‌స్ జ‌గ‌న్ గురువారం ద్రాక్షారామం నుంచి పాద‌యాత్ర ప్రారంభించి వెలంపాలెం చేరుకున్నారు. ఈ సంద‌ర్భంగా జ‌న‌నేత‌కు స్థానికులు, పార్టీ నాయ‌కులు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. త‌మ అభిమాన నేత వ‌చ్చార‌ని స్థానికులు ప‌నులు మానుకొని, ఎదురెళ్లి స్వాగ‌తం ప‌లికారు. రాజ‌న్న బిడ్డ‌కు త‌మ బాధ‌లు చెప్పుకుంటున్నారు. వారంద‌రికీ

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2zlWkDV
via IFTTT July 05, 2018 at 03:15PM

No comments:

Post a Comment