తూర్పు గోదావరి: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా వైయస్ జగన్ గురువారం ద్రాక్షారామం నుంచి పాదయాత్ర ప్రారంభించి వెలంపాలెం చేరుకున్నారు. ఈ సందర్భంగా జననేతకు స్థానికులు, పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు. తమ అభిమాన నేత వచ్చారని స్థానికులు పనులు మానుకొని, ఎదురెళ్లి స్వాగతం పలికారు. రాజన్న బిడ్డకు తమ బాధలు చెప్పుకుంటున్నారు. వారందరికీ
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2zlWkDV
via IFTTT July 05, 2018 at 03:15PM
No comments:
Post a Comment