అమెరికా: రాజకీయాలకు అతీతంగా అందరికీ మేలు చేయాలనేతత్వం దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డిదని మాజీ ఎంపీ, వైయస్ఆర్సీపీ నాయకులు వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. అభివృద్ధి..సంక్షేమం రెండు కళ్లుగా వైయస్ రాజశేఖరరెడ్డి పాలన సాగించారని గుర్తు చేశారు. గల్లీ నుంచి ఢిల్లీదాకా అందరినీ ఒప్పించే నేర్పరితనం ఆయన సొంతమన్నారు. అమెరికాలో నిర్వహించిన దివంగత ముఖ్యమంత్రి వైయస్ఆర్ జయంతి
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2zlATTn
via IFTTT July 09, 2018 at 05:14PM
No comments:
Post a Comment