ప్రజా సంకల్ప పాదయాత్ర తూర్పుగోదావరి జిల్లాలో సాగుతోంది. తమ బంగారు భవితకు బాసటగా నిలిచేది వైఎస్ జగనే అని జనం నమ్ముతున్నారు. అడుగులో అడుగు వేస్తూ ఆ మహాసంకల్పానికిమద్దతుగా సాగుతున్నారు. ఆ యువనేత అడుగులు ఎక్కడుంటే అక్కడ సంబరంలా ఉంటోంది. రామచంద్రాపురం, మండపేట, అనపర్తి నియోజకవర్గాలమీదుగా సాగుతున్న ప్రజా సంకల్ప యాత్రకు వరుణుడు కూడా ఆటంకం
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2zDhH3v
via IFTTT July 14, 2018 at 06:24PM
No comments:
Post a Comment