14 July 2018

బాబు పాలనలో పల్లె ప్రజలకు అవస్థలు https://ift.tt/2zBxGPv

నెల్లూరు: చంద్రబాబు పాలనలో గ్రామీణ ప్రాంతాల వాసులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నెల్లూరు రూరల్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి అన్నారు. ప్రజాప్రస్థానంలో భాగంగా నెల్లూరు నగర రామలింగాపురంలో కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కలుషిత నీటితో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2zBxGPv
via IFTTT July 14, 2018 at 06:32PM

No comments:

Post a Comment