– రైల్వే జోన్ పేరుతో దొంగ దీక్షలు – నాడు వైయస్ఆర్సీపీ దీక్షలు చేస్తే హేలన కృత్రిమ దీక్షలతో తెలుగు తమ్ముళ్లు దూసుకుపోతున్నారు. నాలుగేళ్లు భారీగా పెరిగినా కాయాన్ని తగ్గించుకోవడానికి (మురళీమోహన్ చెప్పినట్టుగా) రాష్ట్ర వ్యాప్తంగా దీక్షల బాట పట్టారు. అధికారంలోకి వచ్చింది మొదలు ఈ నాలుగేళ్లు ప్రజా ధనాన్ని తిని అడ్డదిడ్డంగా పెరిగిన కొవ్వును కరిగించుకోవడానికి దీక్షా మార్గాన్ని ఎంచుకున్నారు. తిండి తగ్గించో..
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2z5uE5Q
via IFTTT July 04, 2018 at 11:13PM
No comments:
Post a Comment