9 July 2018

సీతమ్మ తోట చేరుకున్న వైయ‌స్ జ‌గ‌న్‌ https://ift.tt/2ufxIXq

తూర్పు గోదావ‌రి: ప‌్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో భాగంగా వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి సీతమ్మ తోటకు చేరుకున్నారు. దారి పొడ‌వునా జ‌నం జ‌న‌నేత‌ను క‌లిసి త‌మ బాధ‌లు చెప్పుకుంటున్నారు. ప‌లువురు త‌మ పిల్ల‌ల‌కు రాజ‌న్న బిడ్డ‌తో అక్ష‌రాభ్యాసం చేయించుకుంటున్నారు.

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2ufxIXq
via IFTTT July 09, 2018 at 05:33PM

No comments:

Post a Comment