2 July 2018

బాబూ.. ప్రత్యేక హోదాపై అసెంబ్లీలో చేసిన తీర్మానం ఢిల్లీకి పంపావా https://ift.tt/2tNjmy1

ప్రత్యేక హోదా వర్తింప చేయాలంటూ రాష్ట్ర అసెంబ్లీలో రెండుసార్లు ఏకగ్రీవంగా చేసిన తీర్మానాలను  చంద్రబాబు నయుడు ఢిల్లీకి పంపారా లేదా చెప్పాలని మంగళగిరి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి డిమాండ్ చేశారు. అనంతపురం లో జరుగుతున్న వంచన పై గర్జన దీక్షలో ఆయన మాట్లాడారు. ఈ  సందర్భంగా ఆయన రాష్ట్రానికి చంద్రబాబు చేస్తున్న మోసంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆయన ప్రసంగంలోని అంశాలు...  ఏపీకి ప్రత్యేక హోదా కావాలని అసెంబ్లీలో రెండు

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2tNjmy1
via IFTTT July 02, 2018 at 09:01PM

No comments:

Post a Comment