ప్రత్యేక హోదా వర్తింప చేయాలంటూ రాష్ట్ర అసెంబ్లీలో రెండుసార్లు ఏకగ్రీవంగా చేసిన తీర్మానాలను చంద్రబాబు నయుడు ఢిల్లీకి పంపారా లేదా చెప్పాలని మంగళగిరి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి డిమాండ్ చేశారు. అనంతపురం లో జరుగుతున్న వంచన పై గర్జన దీక్షలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్రానికి చంద్రబాబు చేస్తున్న మోసంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆయన ప్రసంగంలోని అంశాలు... ఏపీకి ప్రత్యేక హోదా కావాలని అసెంబ్లీలో రెండు
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2tNjmy1
via IFTTT July 02, 2018 at 09:01PM
No comments:
Post a Comment