2 July 2018

రాష్ట్ర అభివృద్ధిని నిలువునా ముంచిన ద్రోహి చంద్రబాబు https://ift.tt/2tMxB6l

అనంతపురం: ప్రత్యేక హోదా కంటే ప్రత్యేక ప్యాకేజీ మేలని ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర అభివృద్ధిని నిట్టనిలువునా ముంచాడని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రాజంపేట పార్లమెంట్‌ అధ్యక్షుడు అమర్‌నాథ్‌రెడ్డి ధ్వజమెత్తారు. ప్రత్యేక హోదా, విభజన హామీలపై మొదటి నుంచి పోరాడుతున్న ఏకైక నాయకుడు ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అని గుర్తు చేశారు. వైయస్‌ జగన్‌ నాయకత్వంలో ఢిల్లీ

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2tMxB6l
via IFTTT July 02, 2018 at 05:42PM

No comments:

Post a Comment