తూర్పు గోదావరి: ప్రజా సంకల్ప యాత్రకు ఆకర్శితులవుతున్న వివిధ పార్టీల నాయకులు వైయస్ఆర్సీపీలో చేరుతున్నారు. తాజాగా మాజీ ఎమ్మెల్యే తేతలి రామారెడ్డి వైయస్ జగన్ సమక్షంలో వైయస్ఆర్సీపీలో చేరారు. ఆయనకు వైయస్ జగన్ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా తేతలి రామారెడ్డి మాట్లాడుతూ..రాష్ట్రంలో అవినీతి రాజ్యమేలుతుందన్నారు. వైయస్ జగన్ ముఖ్యమంత్రి అయితేనే
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2NQ7qEj
via IFTTT July 14, 2018 at 06:43PM
No comments:
Post a Comment