4 July 2018

అగ్ని ప్రమాదంపై గట్టు శ్రీకాంత్‌రెడ్డి దిగ్భ్రాంతి https://ift.tt/2No2MwM

హైదరాబాద్‌:  వరంగల్‌లోని భద్రకాళీ ఫైర్‌ వర్క్స్‌లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 11 మంది మృతి చెందారు. పది మంది సజీవదహనం కాగా, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరొకరు మృతి చెందారు. వరంగల్‌ అగ్ని ప్రమాదంపై తెలంగాణ వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబ

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2No2MwM
via IFTTT July 04, 2018 at 10:45PM

No comments:

Post a Comment