తూర్పు గోదావరి: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా వివిధ వర్గాల ప్రజలు వైయస్ జగన్ను కలిసి తమ బాధలు చెప్పుకుంటున్నారు. ఇవాళ క్రీడాకారులు వైయస్ జగన్ను కలిసి తాము సాధించిన పతకాలను, షీల్డ్ను, సర్టిఫికెట్లు చూపించారు. క్రీడలతో దేశానికి, రాష్ట్రానికి మంచిపేరు తీసుకురావాలని జననేత సూచించారు.
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2NLH7Po
via IFTTT July 14, 2018 at 06:54PM
No comments:
Post a Comment